Jagananna Ki Thoduga Siddham(@JThoduga) 's Twitter Profile Photo

చిత్తూరు డెయిరి పునరుద్ధరణ వల్ల ప్రత్యక్షంగా 5 వేల మందికి ఉపాధి.. 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. డెయిరి శంకుస్థాపన తర్వాత 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది అమూల్ సంస్థ.

account_circle