కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నది. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పని చేస్తున్న ICT కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు అందడం